ఇంధన రంగంలో సుస్థిరత, స్వావలంబన దిశగా భారత్ ప్రయాణంలో అణువిద్యుత్ కీలక పాత్రపై నిశితమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.ప్రశంసించారు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ పై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ...
దుర్గా మాత పవిత్ర ఆశీర్వాదాన్ని గుర్తుచేస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం యావత్ భక్తజనానికి శాంతి, సంతోషం, నూతనోత్తేజం సమకూరుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే మాతను స్తుతిస్తూ శ్రీమతి రాజలక్ష్మి సంజయ్ ఆలంపించిన భక్తిగీతాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఈ మేరకు సామాజిక ...
ఈద్-ఉల్-ఫిత్ర్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో: “ఈద్-ఉల్-ఫిత్ర్ నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు... ఈ పండుగ మన సమాజంలో ఆశావహ స్ఫూర్తిని, సామరస్యం, కరుణను పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు ...
మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిర జీవనోపాధిని పెంపొందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో రూ.33,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభాలు చేసి, పలు అభివృద్ధి ...
భారత్ మాతా కీ... జై! భారత్ మాతా కీ... జై! భారత్ మాతా కీ... జై! ఛత్తీస్గఢ్ మహతారీ కీ... జై! (జై ఛత్తీస్గఢ్!) రతన్పూర్ వాలీ మాతా మహామాయా కీ... జై! కర్మా మాయా కీ... జై! బాబా గురు ఘాజీదాస్ కీ... జై! మీకందరికీ హృదయపూర్వకంగా జై.. ...
భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై, గుడి పడ్వా, నూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత గౌరవనీయ సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ , స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్, స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్, ప్రజాదరణ ...
మహారాష్ట్రలోని నాగ్పూర్లో మాధవ్ నేత్రాలయ ప్రీమియం కేంద్రానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర నవరాత్రి ఉత్సవ ప్రారంభాన్ని తెలిపే చైత్ర శుక్ల ప్రతిపాద ప్రాముఖ్యతను వివరించారు. దేశవ్యాప్తంగా నేడు గుడి పడ్వా, ఉగాది, నవరేహ్ వంటి ...
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ దార్శనికతకు కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నాగ్పూర్లో దీక్షాభూమి సందర్శనలో ఉన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. నాగపూర్లోని దీక్షాభూమిని సామాజిక న్యాయానికి, అణగారిన వర్గాల సాధికారతకు చిహ్నంగా అభివర్ణించిన ప్రధాని.. అంబేడ్కర్ కలలుగన్న భారతదేశాన్ని సాకారం ...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నాగ్పూర్లోని స్మృతి మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ కేబీ హెడ్గేవార్, ఎంఎస్ గోల్వాల్కర్లకు నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు. 'నాగ్పూర్లోని స్మృతి మందిరాన్ని సందర్శించడం ...
నేడు రాజస్థాన్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని, శ్రేష్ఠత దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో అమూల్యమైన సహకారాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక ...