Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు (మార్చి 4) మూడు బడ్జెట్ అనంతర వెబినార్లలో పాల్గొననున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 4) మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు బడ్జెట్ అనంతర (పోస్ట్ బడ్జెట్వెబినార్లలో పాల్గొంటారువృద్ధికి చోదకశక్తిగా ఎంఎస్ఎంఇతయారీఎగుమతులుఅణుశక్తి మిషన్లునియంత్రణపెట్టుబడులువ్యాపార సౌలభ్యానికి సంబంధించిన సంస్కరణలపై ఈ వెబినార్లు జరుగుతాయిఈ సందర్భంగా హాజరైన వారి నుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు

భారత పారిశ్రామికవాణిజ్యఇంధన వ్యూహాలపై చర్చించడానికి ప్రభుత్వ అధికారులుపారిశ్రామికవేత్తలువాణిజ్య నిపుణులకు ఈ వెబినార్లు ఒక సహకార వేదికను అందిస్తాయివిధానాల అమలుపెట్టుబడుల సౌలభ్యంసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంబడ్జెట్ ప్రతిపాదనలను నిరాటంకంగా అమలు చేసేలా చూడటంపై ఈ చర్చలు దృష్టి సారించనున్నాయిఈ వెబినార్లలో ప్రైవేటు రంగ నిపుణులుపరిశ్రమ ప్రతినిధులువిషయ నిపుణులను భాగస్వాములను చేసి బడ్జెట్లో ప్రకటించిన అంశాలను సమర్థంగా అమలు చేసేందుకు కృషి చేయనున్నారు. 

 

***