గౌరవనీయులు కుశాభావు ఠాకరే జీకి ఈ రోజు భోపాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా రాశారు:
‘‘భోపాల్లో ఆదరణీయ కుశాభావు ఠాకరే గారి ప్రతిమకు పుష్పాంజలి ఘటించాను. ఆయన జీవనం దేశవ్యాప్తంగా భాజపా కార్యకర్తలకు ప్రేరణనిస్తూ వస్తోంది. సార్వజనిక జీవనంలో కూడా ఆయన అందించిన తోడ్పాటు సదా స్మరణీయం.’’
भोपाल में श्रद्धेय कुशाभाऊ ठाकरे जी की प्रतिमा पर श्रद्धा-सुमन अर्पित किए। उनका जीवन देशभर के भाजपा कार्यकर्ताओं को प्रेरित करता रहा है। सार्वजनिक जीवन में भी उनका योगदान सदैव स्मरणीय रहेगा। pic.twitter.com/45Jkig9VIB
— Narendra Modi (@narendramodi) February 23, 2025