Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధానమంత్రి


సుప్రసిద్ధ ఆలోచనాపరుడుసంఘ సంస్కర్తజాతీయవాదీ అయిన మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని సందేశమిస్తూ

గొప్ప ఆలోచనాపరుడుసంఘ సంస్కర్తజాతీయవాది మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా వారికి కోటి నమస్సులుసమాజంలోని అజ్ఞానంఅంధవిశ్వాసాలుఆడంబరాలకు వ్యతిరేకంగా ప్రజలని జాగరూకులను చేసేందుకు ఆయన  తన మొత్తం జీవితాన్ని వెచ్చించారువిద్యమహిళా సాధికారత సహా భారతీయ సంస్కృతీ వారసత్వాలను కాపాడేందుకు ఆయన చేసిన కృషి దేశవాసులకు నిరంతరం ప్రేరణను కలిగిస్తూనే ఉంటుంది” అని పేర్కొన్నారు.