Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతరత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. దేశంలోని గ్రామీణ ప్రజల సాధికారత విషయంలో ఆయన అంకితభావం, సేవలను మోదీ స్మరించుకొని ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

“భారతరత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా దేశ ప్రజల తరఫున ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గ్రామీణ ప్రజల సాధికారత కోసం, ముఖ్యంగా దేశంలోని అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చూపిన అంకితభావం, సేవా స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.”