ఆయుర్వేదాని కి సమర్థన ను ఇవ్వడం వోకల్ ఫార్ లోకల్ ను బలపరచే ఒక చైతన్యభరితం అయినటువంటి ఉదాహరణ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాచీనమైనటువంటి జ్ఞానాన్ని ఆధునికత్వం తో మేళవిస్తూ మరి ఆయుర్వేదాన్ని ప్రపంచం అంతటా సరిక్రొత్త శిఖరాల కు చేర్చుతున్న నూతన ఆవిష్కర్తల ను మరియు ఆయుర్వేద ఆధారిత చికిత్స వృత్తి లో ఉన్న వారి ని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో –
‘‘మంగళప్రదం అయినటువంటి ధన్ తేరస్ నాడు, మనం ఆయుర్వేద దినాన్ని కూడ జరుపుకొంటున్నాం. ఇది ఈ యొక్క ప్రాచీన జ్ఞానాన్ని ఆధునికత్వం తో మేళవిస్తూ ఆయుర్వేదాన్ని ప్రపంచ వ్యాప్తం గా క్రొత్త శిఖరాల కు చేర్చుతున్నటువంటి నూతన ఆవిష్కర్తల కు మరియు ఆయుర్వేదం వృత్తి లో ఉన్న వారి ని ప్రశంసించవలసిన సందర్భం కూడాను. ఇదివరకు ఎరుగని అటువంటి పరిశోధన లు మొదలుకొని హుషారైనటువంటి స్టార్ట్– అప్ స్ వరకు చూస్తే, ఆయుర్వేదం వెల్ నెస్ తాలూకు క్రొత్తవైన దారుల ను పరుస్తున్నది. ఆయుర్వేదాన్ని సమర్థించడం కూడ వోకల్ ఫార్ లోకల్ ను బలపరచే ఒక చైతన్యభరితం అయినటువంటి ఉదాహరణే అని చెప్పవచ్చును.’’ అని పేర్కొన్నారు.
On the auspicious occasion of Dhanteras, we also mark Ayurveda Day. It is an occasion to salute the innovators and practitioners who are blending this ancient knowledge with modernity, propelling Ayurveda to new heights globally. From groundbreaking research to dynamic startups,…
— Narendra Modi (@narendramodi) November 10, 2023