Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన దీపక్ పూనియాకు ప్రధానమంత్రి అభినందన


   సియా క్రీడల‌ పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన దీపక్ పూనియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“దీపక్ పూనియా అద్భుత ప్రతిభ ప్రదర్శించాడు! పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన అతనికి నా అభినందనలు. అతని అంకితభావం, ఆత్మవిశ్వాసం ఎంతో స్ఫూర్తిదాయకం. అతడి అద్భుత విజయానికి దోహదం చేసినవి ఇవే” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/TS