Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు


మిలాద్-ఉన్-నబీ పర్వదినం నేపథ్యంలో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో సౌభ్రాత్రాన్ని, కరుణా స్ఫూర్తిని మరింత పెంచాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“మిలాద్-ఉన్-నబీ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ పర్వదినం మన సమాజంలో సౌభ్రాత్రాన్ని, కరుణా స్ఫూర్తిని మరింతగా ప్రోదిచేయాలి. ప్రజలంతా సంతోషంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.. ఈద్ ముబారక్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.