Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ధరిత్రి దినోత్సవం నేపథ్యంలో మెరుగుకు కృషి చేస్తున్నవారికి ప్రధానమంత్రి ప్రశంస


   రిత్రి దినోత్సవం సందర్భంగా భూగోళంపై పరిస్థితుల మెరుగుకు అవిరళ కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇవాళ ధరిత్రి దినోత్సవం.. ఈ సందర్భంగా మన భూగోళంపై పరిస్థితులను చక్కదిద్దడానికి కృషిచేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను. ప్రకృతితో సామరస్యంగా జీవించడం మన సంస్కృతిలో అంతర్భాగం. దీనికి అనుగుణంగా సుస్థిర ప్రగతి ప్రయాణం సాగించేందుకు భారతదేశం సదా నిబద్ధతతో ఉంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS