అరుణాచల్ ప్రదేశ్ లోని ముక్తో విధాన సభ నియోజక వర్గం లో ఉన్న మాగో గ్రామం యొక్క సరిహద్దు ప్రాంతాల లో అభివృద్ధి చోటు చేసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ పరిణామం సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల లో నివసిస్తున్న ప్రజల కు సాధికారిత ను కల్పిస్తుంది అని ఆయన అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండు ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ –
‘‘సరిహద్దు ప్రాంతాల లో ఒక స్వాగతించదగినటువంటి అభివృద్ధి చోటు చేసుకొంది, అది సరిహద్దులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల లో నివసించే ప్రజల కు సాధికారిత ను కల్పిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
A welcome development in the border areas, which will empower those living in border villages. https://t.co/UnVedDb7r8
— Narendra Modi (@narendramodi) April 5, 2023