Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాదుయీ పిటారా బాలల మనస్సుల లో సరిక్రొత్త ఉత్సాహాన్ని మరియు వన్నె నునింపివేయనుంది: ప్రధాన మంత్రి


విద్యాభ్యాసం తాలూకు ఆరంభిక సంవత్సరాల లో చిన్నపిల్లలు నేర్చుకొనేందుకంటూ ‘జాదుయీ పిటారా’ ను రూపొందించి ప్రవేశపెట్టడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

విద్య శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ట్వీట్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ లో –

 

‘‘ఆడుతూ-పాడుతూ చదువుకోవడం లో బోలెడంత ఆనందం అంటే ఇదే. ఈ ‘జాదుయీ పిటారా’ చిన్నారుల మనస్సుల లో ఒక క్రొత్త ఉత్సాహాన్ని మరియు రంగు ను నింపివేయనుంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS