నవరాత్రి ఉత్సవాల లో మూడో రోజు న మాత చంద్రఘంట దేవి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
దేవత ప్రార్థన ల (స్తుతి) పఠనాన్ని గురించిన ఓ సందేశాన్ని శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
“ఈ రోజు నవరాత్రి ఉత్సవాల లో దుర్గా మాత యొక్క మూడో స్వరూపం అయిన చంద్రఘంటా దేవి ని ఆరాధించే రోజు. ఆమె అనంతమైన అనుగ్రహం తో ప్రతి ఒక్కరి జీవితాలు వీరత్వం మరియు వినమ్రతతో శోభిల్లాలని కోరుకుంటున్నాను, దేవిని గురించిన ఈ స్తోత్రం మీ కోసం..’’ అని పేర్కొన్నారు.
नवरात्रि में आज दुर्गा मां के तीसरे स्वरूप देवी चंद्रघंटा की पूजा-आराधना का दिन है। उनकी असीम कृपा से हर किसी का जीवन वीरता और विनम्रता से सुशोभित हो, यही प्रार्थना है… pic.twitter.com/xXX1G4i4y3
— Narendra Modi (@narendramodi) September 28, 2022