Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి తో సమావేశమైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రాం ఠాకుర్ ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @jairamthakurbjp ఇవాళ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.