Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ


ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో ఇలా తెలిపింది:
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ(@narendramodi)తో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ (@NayabSainiBJP) సమావేశమయ్యారు.
@cmohry”.

 

 

***

MJPS/SR